అన్ని వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు పాటుపడ్డారని కోడెల శివప్రసాద్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
By
Published : Mar 26, 2019, 4:27 PM IST
కోడెల శివప్రసాద్ ప్రచారం
కోడెల శివప్రసాద్ ప్రచారం
బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు... వారి అభ్యున్నతికి చంద్రబాబునాయుడు కృషి చేశారని కోడెల శివప్రసాద్ రావు కొనియాడారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ... ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెనకబడిన నియోజకవర్గమైన సత్తెనపల్లిని 240 కోట్లతో అభివృద్ధి చేసామని వ్యాఖ్యానించారు.