ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 11, 2020, 9:56 PM IST

ETV Bharat / state

కుల పంచాయితీలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కుల పంచాయితీ విషయంలో సంభాషణ జరుగుతున్న టైంలో గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు వచ్చే ఒక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు.

Attack by unknown persons in case of caste panchayat
కుల పంచాయతీ విషయంలో గుర్తుతెలియని వ్యక్తుల దాడి .

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కుల పంచాయితీ విషయంలో సంభాషణ జరుగుతున్న టైంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చి ఒక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారణాయుధాలతో దాడి చేశారని స్థానికులు వివరించారు. ఈ గొడవ ఏ పార్టీకి సంబంధించింది కాదని బిసి నాయకులు దేవళ్ల రేవతి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details