ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విలేకరులకు స్థలాలు.. సీఎం సానుకూలత: ఏపీయూడబ్ల్యూజే

పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏపీయూడబ్ల్యూజే నేతలు అమర్, సుబ్బారావు తెలిపారు.

By

Published : Jun 13, 2019, 5:52 PM IST

ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు: ఏపీయూడబ్ల్యూజే

ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు: ఏపీయూడబ్ల్యూజే

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల నిర్మాణంతో పాటు ఉచిత వైద్యంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఏపీయూడబ్ల్యూజే నేతలు అమర్, సుబ్బారావు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో యూనియన్ నేతలు భేటీ అయ్యారు. పాత్రికేయులకు సంబంధించిన పలు సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఉన్న అందరు జర్నలిస్టులకు గృహ వసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు యూనియన్ నేత అమర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details