ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి ఉద్యమాన్ని ఆపేదిలేదు' - 92nd day of amaravathi farmes

కరోనా వైరస్ రాష్ట్రంపై ప్రభావం చూపినా తమ ఆందోళనలను కొనసాగిస్తామని రాజధాని రైతులు ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరనస దీక్షలు 92వ రోజుకు చేరుకున్నాయి.

amaravathi farmers in capital moment
అమరావతి రాజధానిగాకొనసాగించాలంటూ... రైతుల నిరసన

By

Published : Mar 18, 2020, 11:06 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ...ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు, నవులూరు, తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. 50 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా స్పందించిన సీఎం జగన్...ఎన్నికలు వాయిదా వేయగానే ఎందుకంతా ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగాకొనసాగించాలంటూ... రైతుల నిరసన

ABOUT THE AUTHOR

...view details