ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 12 నుంచి అందుబాటులోకి ఎయిమ్స్ సేవలు

మంగళగిరి ఎయిమ్స్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. రోగులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. 12 నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

By

Published : Mar 9, 2019, 9:49 AM IST

Updated : Mar 9, 2019, 12:11 PM IST

ఈ నెల 12 నుంచి ఎయిమ్స్ సేవలు

ఈ నెల 12 నుంచి ఎయిమ్స్ సేవలు

ఈ నెల 12 నుంచి మంగళగిరి ఎయిమ్స్​లో ఒపీ సేవలు ప్రారంభంకానున్నాయి. జనరల్​ మెడిసిన్​, జనరల్​ సర్జరీ సహా 13 విభాగాల్లో సేవలు మొదలుకానున్నాయి. రోగుల కోసం క్యాంటీన్​, అమృత్​ ఫార్మసీ, హింద్ ల్యాబ్​ ఏర్పాటు కానున్నాయి. 1680 కోట్లతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ నిర్మాణం 2015లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల భూమిని సమకూర్చింది.

Last Updated : Mar 9, 2019, 12:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details