ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం

అమరావతిలోని తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజధానిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించి యువకుణ్ని కాపాడారు. తాను జగన్ అభిమాని అని... తన అన్నను పోలీస్ స్టేషన్​లో పెట్టారని యువకుడు వాపోయాడు.

By

Published : Jan 11, 2020, 5:04 PM IST

Published : Jan 11, 2020, 5:04 PM IST

a young man  attemptes suicide in tulluru
a young man attemptes suicide in tulluru

ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details