ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలపై కొరడా... 14 బస్సులు సీజ్​

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రవాణా శాఖ అధికారులు 14 పాఠశాల బస్సులను సీజ్​ చేశారు.

By

Published : Jun 21, 2019, 6:26 PM IST

నరసరావుపేటలో 14 పాఠశాల బస్సుల సీజ్​

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నరసరావుపేట చుట్టుపక్కల సరైన అనుమతి పత్రాలు లేని ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన 14 బస్సులను సీజ్ చేసినట్లు ఎంవీఐ అనిల్ కుమార్ తెలిపారు. పాఠశాలల బస్సులకు కచ్చితంగా అన్ని అనుమతులూ ఉండాలని సూచించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చని తెలిపారు.

నరసరావుపేటలో 14 పాఠశాల బస్సుల సీజ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details