ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2020, 9:20 AM IST

ETV Bharat / state

టీవీ చూడొద్దన్నందుకు 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

పిల్లలను తల్లిదండ్రులు మందలించడం సహజమే. ఓ బాలుడిని తల్లిదండ్రులు టీవీ చూడొద్దు అన్నందుకు వట్టిచెరుకూరులోని ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

12 years boy suicide for parents scolding in guntur district
తల్లిదండ్రులు మందలించినందుకు బాలుడు ఆత్మహత్య

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో కలవర పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రోజంతా టీవీ చూడటం, ఫోన్​లో వీడియో గేమ్​లు ఆడటం చేస్తున్నాడని చెప్పారు. నిద్రాహారాలు మాని ఆ బాలుడు ఇదే పనిలో ఉండటంతో తల్లిదండ్రులు మందలించి పొలం పనులకు వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చే సరికి బాలుడు ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తల్లిదండ్రులు మందలించారని బాలుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details