వైఎస్ఆర్ సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆందోళన చేపట్టారు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో దృష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. మంత్రిని కించ పరిచే వ్యాఖ్యలు చేసిన శేఖర్ చౌదరి పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపారు.
మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించండి..
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నాయకులు తునిలో ఆందోళన చేపట్టారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు