ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెంలో డబ్బులు పంచుతూ చిక్కిన వైకాపా వ్యక్తి

వైకాపా ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు సైతం  ప్రలోభ పెట్టేందుకు వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా తూ.గో జిల్లా రావుల పాలెంలో డబ్బులు పంచుతున్న ఓ వైకాపా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Apr 9, 2019, 5:20 PM IST

డబ్బులు పంచుతున్న వైకాపాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వైకాపాకు చెందిన ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఓటరు లిస్టులు, లక్షా 13వేల 900 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ ఐ విద్యాసాగర్ తెలిపారు.

డబ్బులు పంచుతున్న వైకాపాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details