ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం ప్రచారం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం, రాజమహేంద్రవరంలో ప్రచారం నిర్వహించనున్నారు.

By

Published : Mar 29, 2019, 5:18 AM IST

సీఎం చంద్రబాబు

తెదేపా ప్రచారపర్వం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకోనున్న సీఎం.... అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించినున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు డీసీఎంఎస్ చైర్మన్ కె.వి.రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సభ అనంతరం రాజమహేంద్రవరంలో జరిగే రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details