ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు, ధర్మవరం, కత్తిపూడి గ్రామాల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

By

Published : Apr 11, 2019, 6:48 PM IST

జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత

జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వైకాపా, తెదేపా శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్ద ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల వారిని అదుపు చేయలేకపోయారు. ప్రత్తిపాడు, ధర్మవరం, కత్తిపూడి గ్రామాల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details