ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నాడు- నేడు' పనులను మంత్రి విశ్వరూప్ పరిశీలన

By

Published : Nov 22, 2020, 3:20 AM IST

తూర్పుగోదావరి జిల్లా బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. విద్యా రంగానికి ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు.

Minister Vishwaroop inspected the development works under nadu-nedu proghramme at east godavari
నాడు-నేడు అభినృద్ధి పనులను పరిశీలించిన మంత్రి విశ్వరూప్


విద్యా రంగానికి ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details