ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లీకుమార్తె హత్య కేసుపై దర్యాప్తు షురూ..

తల్లీకుమార్తె హత్యను ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. కుటుంబ సభ్యులకు, హత్యకు ఏమైనా సంబంధం ఉందా..లేక ఇతర కారణాలున్నాయా..అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Aug 26, 2019, 11:50 AM IST

తల్లి కూతుళ్ల హత్య కేసుపై దర్యాప్తు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో చప్పిడివారి సవరం దండు గంగమ్మ గుడి వద్ద వీధిలో తల్లీకుమార్తె హత్య జరిగి ప్రదేశాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అక్కడ సేకరించిన వేలిముద్రలతో, డాగ్ స్క్వాడ్ పరిశీలనతో అన్ని కోణాల్లోనూ కేసును ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. కుంటుంబ సభ్యులకు, వీరి హత్యకు ఏమైనా సంబంధం ఉందా లేక ఇంకేమైనా కరణాలున్నాయా అన్న కోణంలోనూ విశ్లేషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details