తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయాన్ని విక్టరీ సంస్థలు అందిస్తున్నాయి. సంస్థల అధినేత గొలుగూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 12 గ్రామాల్లోని 4 వేల మంది పేదలకు సరుకుల కిట్లను పంపిణీ చేశారు. కోడిగుడ్లు, నూనె, పప్పులతో కూడిన 500 రూపాయల విలువైన కిట్ ను అందించారు.
సరుకులు పంపిణీ చేసిన విక్టరీ సంస్థల అధినేత
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని విక్టరీ సంస్థల అధినేత గొలుగూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
సరుకులు పంపిణి చేసిన విక్టరీ సంస్థల అధినేత