ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2019, 1:34 PM IST

ETV Bharat / state

జగన్​కు ఓటేస్తే.. మోదీకి వేసినట్లే: రుద్రరాజు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్​తోనే సాధ్యమని అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గిడుగు రుద్రరాజు, అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి

గిడుగు రుద్రరాజు, అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి
జగన్​కు ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్లేనని అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన...రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు.మోదీ... ధనవంతులకే మాత్రమే కాపలాదారునిగా ఉన్నారని..పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details