ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 7, 2019, 10:07 AM IST

ETV Bharat / state

ప్రమాదంలో...కోనసీమ లంక గ్రామాలు

గోదావరి వరద మళ్లీ పెరగుతోంది..కోనసీమ లంక గ్రామాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా.. గన్నవరం నియోజకవర్గం కాజ్వే పై వరద నీరు పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణం కష్టంమవుతోంది. నాటుపడవ ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. గౌతమి కోరంగి నది వరద నీరుతో పోటెత్తి ప్రవహిస్తోంది. నీరు క్రమంగా పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

floods

ప్రమాదంలో...కోనసీమ లంక గ్రామాలు

.

ABOUT THE AUTHOR

...view details