ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద కష్టాలు... ఇబ్బందులు పడుతున్న కోనసీమ వాసులు

By

Published : Sep 11, 2019, 2:30 PM IST

Updated : Sep 11, 2019, 4:06 PM IST

వరద కష్టాలు కోనసీమను వీడడం లేదు.36 లంకగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరద కష్టాలు


ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన వరద శాంతించినా... దిగువన ఉన్న కోనసీమలో మాత్రం ఉద్ధృతి తగ్గడంలేదు . వరద కష్టాలు చాకలి పాలెం, ముక్తేశ్వరం, పెదపూడి, అప్పనపల్లి గ్రామాలను వీడటం లేదు, ఈ గ్రామాలన్నీ ముంపు నీటినిలోనే ఉన్నాయి.వీరు బాహ్య ప్రపంచానికి రావడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

వరద కష్టాలు... ఇబ్బందులు పడుతున్న కోనసీమ వాసులు
Last Updated : Sep 11, 2019, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details