ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేరు జలాశయం నుంచి సాగునీరు విడుదల

ఏలేరు జలాశయం నుంచి స్థానిక ఎమ్మేల్యే సాగునీటిని విడుదల చేశారు.  వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చునని అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

By

Published : Jul 21, 2019, 11:10 PM IST

ఏలేరు జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వద్ద... ఏలేరు జలాశయం ఆరో గేటు నుంచి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు సాగునీరు విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్ట ప్రాంతంలోని నారు మళ్లు ఎండిపోయాయి. ఈ మేరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే... ఏలేరు ఆరోగేటు వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details