ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 2, 2020, 1:11 PM IST

ETV Bharat / state

తుది దశకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ 2019

ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ 2019 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడామైదానంలో జరిగే తుది పోరులో... మదర్ డిగ్రీ కళాశాల, కిట్స్​ ఇంజినీరింగ్ కళాశాలలు పోటీ పడనున్నాయి.

eenadu sports league 2019 finalls
ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ 2019

ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు

ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ 2019 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రాజానగరం మండలంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడామైదానంలో జూనియర్, సీనియర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్​ జరగనుంది. సీనియర్స్ విభాగంలో జరిగిన సెమీ ఫైనల్స్​లో బ్యాట్స్​మెన్ పరుగుల వరద సృష్టించారు. జీబీఆర్ డిగ్రీ కళాశాల(అనపర్తి)పై.. మదర్ డిగ్రీ కళాశాల (కోటనందూరు) పది వికెట్లు ఆధిక్యంతో విజయం సాధించింది. తుది పోరులో మదర్ డిగ్రీ కళాశాల(కోటనందూరు), కిట్స్​ ఇంజినీరింగ్ కళాశాలలు (దివిలి) తలపడనున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details