ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల అక్రమ రవాణాపై.. పోలీసులు నిఘా

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యానును పోలీసులు సీజ్ చేశారు.

By

Published : Aug 16, 2019, 10:52 AM IST

అక్రమంగా తరలిస్తున్న పశువులు

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎస్సై బుజ్జి బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఒక లారీలో 25 ఎద్దులను తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. తుని సంత నుండి తమిళనాడు తరలిస్తున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. లారీలో ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పశువులను రాజమహేంద్రవరంలోని గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న పశువులు

ABOUT THE AUTHOR

...view details