ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 9, 2020, 8:56 PM IST

ETV Bharat / state

ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా పాజిటివ్

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు.

Corona positive for MLA Dadisetti Raja
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా పాజిటివ్

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా సోకింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరగా కోలుకుని తిరిగి వస్తానని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details