ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 9:06 PM IST

ETV Bharat / state

వారి అక్రమాలన్ని త్వరలోనే బయటపడతాయి: దాడిశెట్టి రాజా

తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు. ఆయన అక్రమాలన్ని త్వరలో బయటపడి జైలులో గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా

దాడిశెట్టి రాజా

మాజీముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలన్ని త్వరలోనే బయటపడతాయని... ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే 2 వేల కోట్ల అవినీతి వ్యవహారం బయటపడితే... వారి వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉంటాయోనని పేర్కొన్నారు. ఈ అంశంపై ఐటీ శాఖ దృష్టి సారించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details