ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్​లు

సంక్రాంతి సంబరాలు ముగిశాయి. స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగుపయనమవుతున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఆర్టీసీ బస్టాండ్​లు, రహదారులు కిటకిటలాడాయి.

By

Published : Jan 17, 2021, 7:10 PM IST

Updated : Jan 17, 2021, 10:09 PM IST

bus-stands-in-east-godavari-district-filled-with-passengers
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్​లు

సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగు పయనమవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని రహదారులు, ఆర్టీసీ బస్టాండ్​లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఇక్కడకు తరలివచ్చారు. దీంతో అక్కడి బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jan 17, 2021, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details