ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2019, 1:11 PM IST

ETV Bharat / state

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతాం"

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ముంగండ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముంగండ ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధ అవగాహన సదస్సు కు విద్యార్ధుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతామని విద్యార్ధులు ప్రతినబూనారు.ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంటామని విద్యార్ధులు పాఠశాల సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details