ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 194 కేజీల గంజాయి స్వాధీనం

కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నగదు, 194 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 22, 2019, 7:10 AM IST

అక్రమంగా తరలిస్తున్న 194 కేజీల గంజాయి స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లా తునిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుమందిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి వద్ద 194 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రెండు కార్లలో తరలిస్తుండగా పట్టుబడ్డారని పోలవరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరి నుంచి 28 వేల నగదు, 8 సెల్​ఫోన్లు,రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలవరం సీఐ వెంకటేశ్వర్లు
ఇవీచదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details