ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2020, 10:06 AM IST

ETV Bharat / state

శ్రీవారి దర్శన ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఛైర్మన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతితో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన భాగ్యం కలగనుంది. ఇప్పటికే కొండలరాయుడి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉద్యోగుల కుటుంబాలకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు.

ttd chairman  Examined into the arrangements in srivari temple
శ్రీవారిదర్శన ఏర్పాట్లు పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్

80 రోజల తరువాత శ్రీవారు భక్తలకు దర్శనం ఇవ్వనున్నాడు. శ్రీవారి సన్నిధిని అందంగా ముస్తాబు చేశారు. ఈ రోజు నుంచే..తిరుమల ఉద్యోగులను, కుటుంబసభ్యులను అనుమతించారు. అసౌకర్యం కలగకుండా ...క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు దగ్గరగా సేవలందించే ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందించామని..తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details