ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

By

Published : Nov 23, 2020, 7:36 PM IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా అంగళ్లలో జరిగింది. మృతుడు బిహార్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

The young man died
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. బిహార్​కు చెందిన బొడ్డు కుమార్ అనే యువకుడు అంగళ్లులో ఉన్న నర్సరీలో పని చేసేవాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముదివేడు పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details