ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వడ్డీకాసులవాడి ఖజానాలో... కాసుల గలగల

ఏడుకొండలవాడు... శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో శ్రీవారికి జులై నెలలో రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.

By

Published : Aug 1, 2019, 10:40 PM IST

శ్రీవారి హుండీ లెక్కింపు

తిరుమల శ్రీవారికి జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల కానుకలతో సుమారు 106 కోట్ల 28 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. స్వామి వారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటడం ఈఏడాదిలో ఇది మూడోసారి. మార్చిలో రూ.105.8 కోట్లు, జూన్​లో రూ.100 కోట్ల ఆదాయం రాగా ఇప్పుడు ఆ రికార్డు అధిగమించింది. మొత్తంగా ఈ సంవత్సరంలో స్వామివారికి హుండీ ద్వారా 12 వందల 34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details