ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న రోహిత్​ శర్మ

శ్రీవారి దర్శనార్థం క్రికెటర్​ రోహిత్​శర్మ కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. రోహిత్ , ఆయన కుటుంబ సభ్యులకు తితిదే అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

By

Published : May 9, 2019, 1:25 AM IST

కుటుంబంతో తిరుమలకు చేరుకున్న రోహిత్​ శర్మ

శ్రీవారిని దర్శించుకోనున్న రోహిత్​శర్మ

శ్రీవారి దర్శనార్థం భారత క్రికెటర్​ రోహిత్​శర్మ తిరుమలకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. వారికి తితిదే అధికారులు సాదరస్వాగతం పలికారు. రోహిత్, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీకృష్ణ అతిథిగృహంలో బుధవారం రాత్రి బసచేయనున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details