ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరుశనగ విత్తనాల కోసం రైతుల బారులు

పుత్తూరులో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. విత్తనాలకోసం రైతులు బారులు తీరారు.

By

Published : Nov 20, 2019, 4:57 PM IST

రైతుల బారులు

వేరుశనగ విత్తనాల కోసం రైతుల బారులు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.వేరుశనగ విత్తనాల కోసం మండలంలోని రైతులు బారులు తీరారు . రబీలో వేరుశనగ విత్తనాలు వేసేందుకు అనువైన సమయం కావడంతో... కార్యాలయం చుట్టూ గత రెండు రోజులుగా తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే రోజా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details