ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 3, 2020, 8:55 PM IST

ETV Bharat / state

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రిలే దీక్షలు

ఎన్​పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏ కు నిరసనగా.. చిత్తూరు జిల్లా కలికిరిలో ముస్లింలు రిలే దీక్ష చేశారు. వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల స్వేచ్ఛ, సమానత్వానికి తూట్లు పొడిచేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

kalikiri musilim people opposite to nrc, caa, npr billa
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా.. రిలే దీక్షలు

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా.. రిలే దీక్షలు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details