గవర్నర్ నరసింహన్ దంపతులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు...తితిదే జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. స్వామివారికి నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో గవర్నర్ పాల్గొననున్నారు.
తిరుమల చేరుకున్న గవర్నర్ దంపతులు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తిరుమల చేరుకున్నారు. ఉదయం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో పాల్గొననున్నారు.
తిరుమల చేరుకున్న గవర్నర్
Last Updated : Jun 9, 2019, 10:52 AM IST