ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 26, 2021, 10:59 AM IST

ETV Bharat / state

చిత్తూరులో చినజీయర్ పర్యటన

చిత్తూరు జిల్లా కట్టమంచిలోని వెంకుశా కల్యాణ మండపానికి చేరుకున్న చినజీయర్ స్వామీజీకి ఆలయ వేదపండితులు ఘనస్వాగతం పలికారు.

Chinjiyar Swami who came to Chittoor
చిత్తూరు చేరుకున్న చినజీయర్​కు ఘనస్వాగతం పలికిన వేద పండితులు

త్రిదండి చినజీయర్ స్వామి చిత్తూరు నగరానికి సోమవారం విచ్చేశారు. కట్టమంచిలోని వెంకుశా కల్యాణ మండపానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఘనస్వాగతం పలికారు. జీడీనెల్లూరు మండలం అగరమంగళంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. భక్తులకు మార్గదర్శక సందేశాన్ని అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details