ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 21, 2020, 10:44 AM IST

ETV Bharat / state

మరణం శరీరానికే..కానీ బంధాలకు కాదు...

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబసభ్యులు, బంధువులు సహకరించకపోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అడ్డుకొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన మానవవికాసవేదిక వినూత్న కార్యక్రమం నిర్వహించింది. బిలియనీర్‌ అయినా, భిక్షగాడు అయినా తుదిశ్వాస విడిచాక ఇక్కడకు చేరేవారని... స్వార్థంతో, ధన కాంక్షతో కాకుండా మానవత్వంతో జీవించాలన్న సందేశాన్నిస్తూ కవులు, కళాకారులు తిరుపతి హరిశ్చంద్ర శ్మశానవాటికలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. మానవవికాస వేదిక గౌరవఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర్​ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Awareness program  on Corona Dead Bodys Funeralsa  at tirupati
తిరుపతిలో కరోనా మృతదేహాలు

తిరుపతిలో కరోనా మృతదేహాలపై అవగాహన కార్యక్రమం

...

ABOUT THE AUTHOR

...view details