ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి.. గ్రామస్థుల దాడి
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కట్టకింది గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేసిన పూతలపట్టు వైకాపా అభ్యర్థిపై గ్రామస్థులు దాడి చేశారు.
ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి పై గ్రామస్థుడిపై గ్రామస్థుల దాడి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కట్టకింది గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థిపై గ్రామస్థులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కట్టకింది గ్రామంలో వైకాపా అభ్యర్థి ఎం.ఎస్ బాబు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
Last Updated : Apr 11, 2019, 7:55 PM IST