పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు శ్రీకాళహస్తిలో విద్యార్థులు నివాళులర్పించారు. 125 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి అమర జవాన్లకు సంతాపం ప్రకటించారు.
By
Published : Feb 18, 2019, 3:37 PM IST
125 అడుగుల జెండా ప్రదర్శన
125 అడుగుల జెండా ప్రదర్శన
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు శ్రీకాళహస్తిలో విద్యార్థులు నివాళులర్పించారు. 125 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి అమర జవాన్లకు సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సూపర్ బజార్ కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు. ఈ ఘటనకు కారణమైనవారికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.