ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తాం'

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పార్లమెంటు సమావేశం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టారు. రాష్ట్రానికి మేలు జరిగేలా చర్చలు లేవనెత్తుతామని విజయసాయి రెడ్డి అన్నారు.

By

Published : Jun 17, 2019, 12:19 PM IST

Updated : Jun 17, 2019, 12:34 PM IST

విజయసాయి రెడ్డి

విజయసాయి రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటులో చర్చలు లేవనెత్తనున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేస్తామన్నారు. గతంలో కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. అవినీతిరహిత పాలనే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి లోక్​సభ సమావేశాలు కావడంతో ప్రమాణ స్వీకారాలు చేయడానికి కొత్త ఎంపీలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంటులో పని చేస్తామని తెలిపారు.

Last Updated : Jun 17, 2019, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details