రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 19 నుంచి శాఖలవారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. 30 శాఖల నుంచి 24 తేదీలోపు వివరాలను అందజేయాలని ఆదేశించింది. బడ్జెట్ రూపకల్పనపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఐదురోజుల పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు..!
బడ్జెట్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించేందుకు ఆర్థికశాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు