మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారి గౌరవ వేతనాన్నీ పెంచేసింది. ఇకనుంచీ వారికి గౌరవ వేతనం రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
మధ్యాహ్న భోజనం... ఇక వైఎస్సార్ అక్షయపాత్ర!
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన దగ్గర నుంచీ.. చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. సరికొత్త సంస్కరణలకు కార్యరూపం దాల్చుతోంది. అందులో భాగంగానే మధ్యాహ్న భోజన పథకాన్ని వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పుస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యాహ్న భోజన పథకం