ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2019, 5:07 PM IST

ETV Bharat / state

ఐఏఎస్ హోదా పొందిన ముగ్గురికి పోస్టింగ్‌

ముగ్గురు అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. పోస్టింగ్​ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

cs subrahmanyam

ఐఏఎస్ హోదా పొందిన ముగ్గురు ఏపీ నాన్ కేడర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనశాఖ అదనపు డైరెక్టర్‌గా చినవీరభద్రుడు.... రాజ్​భవన్​లో గవర్నర్ జాయింట్ సెక్రటరీగా పి.అర్జునరావుకు పోస్టింగ్ ఇచ్చారు. వాణిజ్య పన్నులశాఖ జాయిట్ కమిషనర్‌గా రాజబాబును కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details