ఐఏఎస్ హోదా పొందిన ముగ్గురికి పోస్టింగ్
ముగ్గురు అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
cs subrahmanyam
ఐఏఎస్ హోదా పొందిన ముగ్గురు ఏపీ నాన్ కేడర్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనశాఖ అదనపు డైరెక్టర్గా చినవీరభద్రుడు.... రాజ్భవన్లో గవర్నర్ జాయింట్ సెక్రటరీగా పి.అర్జునరావుకు పోస్టింగ్ ఇచ్చారు. వాణిజ్య పన్నులశాఖ జాయిట్ కమిషనర్గా రాజబాబును కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.