ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు: చంద్రబాబు

ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.

By

Published : Feb 1, 2019, 2:03 PM IST

Updated : Feb 1, 2019, 4:42 PM IST

ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు: చంద్రబాబు

కోంతమందికి లబ్ధిచేకూర్చడానికి ప్రధాని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మోదీ ఒత్తిడిని తట్టుకోలేక రాజన్ వంటి ఉత్తమ అధికారులు తప్పుకున్నారని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు: చంద్రబాబు
Last Updated : Feb 1, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details