2 కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం
రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చింది సర్కార్.
సభాపర్వం
రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చింది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పంచగ్రామల బిల్లుతో పాటు పారిశ్రామిక వివాదాల సవరణ బిల్లుకు శాసన సభ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధిపై లఘు చర్చను ప్రారంభించారు.
Last Updated : Feb 5, 2019, 10:42 AM IST