ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుధాఘాతంతో యువతి మృతి

ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటున్న ఓ యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు.

By

Published : Aug 7, 2019, 11:08 AM IST

షాక్ సర్కూట్​తో యువతి మృతి

షాక్ సర్కూట్​తో యువతి మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలానికి చెందిన మారుతమ్మ అనే యువతి విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. ఇంట్లో మోటార్​ వేయడానికి ఫ్లగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా కోసం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details