ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రమాదం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్​కు నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

By

Published : Jul 19, 2019, 3:24 AM IST

నదుల అనుసంధానం

నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రమాదం

నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి నష్టం కలగవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో రాయలసీమకు నీటి సమస్య అనే అంశంపై చర్చ వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరగిన ఒప్పందం వల్ల ప్రమాదం ఆంధ్రప్రదేశ్​కు ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details