ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2019, 8:03 PM IST

ETV Bharat / state

ఓబులాపురం చెక్​పోస్ట్ వద్ద విజిలెన్స్ దాడులు

రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం ఓబులాపురం చెక్​పోస్టు వద్ద విజిలెన్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టి ఇసుక టిప్పర్​లను స్వాధీనం చేసుకున్నారు.

vigilance attacks at obulapuram check post
ఓబులాపురం చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ దాడులు

ఓబులాపురం చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ దాడులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం ఓబులాపురం చెక్​పోస్టు వద్ద విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ నుంచి ప్రభుత్వం అనుమతి లేకుండా కర్ణాటకలోని బళ్లారికి తెల్ల కంకర తరలిస్తున్న పది ఇసుక టిప్పర్​లను విజిలెన్స్​ అధికారులు సీజ్ చేశారు. కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హిరేహాల్ బొమ్మనహాళ్ మండలాలకు ప్రతిరోజు రాత్రివేళల్లో అక్రమంగా ఎర్రమట్టి, ఇసుకను బళ్లారికి తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​​మెంట్ అధికారులు టిప్పర్​లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details