ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2020, 1:58 PM IST

ETV Bharat / state

'ఉపాధి హామీ పథకం కింద పనులు మంజూరు చేయాలి'

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుమాలపాలెం గ్రామస్థులు...మండల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

thurpumalapalem villagers clashed with the  kaligiri zonal authorities
తూర్పుమాలపాలెంలో అధికారులతో గ్రామస్థుల ఘర్షణ

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుమాలపాలెం గ్రామస్థులు...మండల అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఉపాధి హామీ పనులలోని అవకతవకలను అధికారుల ముందు బయటపెట్టి ..వారిని నిలదీశారు. లాక్​డౌన్ ఉన్నందున పేదలకు ఆకలితో అల్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details