ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 22, 2019, 4:09 AM IST

ETV Bharat / state

అనంత బాలింత మృతిపై తక్షణ విచారణ: కలెక్టర్

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతిపై.. బంధువుల ఆందోళన పట్ల ఆ జిల్లా కలెక్టర్ స్పందించారు. తక్షణ విచారణకు ఆర్డీవోను ఆదేశించారు.

the Collector responded to the agitation at the government hospital and directed the district RDO to conduct a thorough inquiry and seek justice for the victims.

బాలింతమృతి పై తక్షణమే చర్యలు తీసుకోండి..అనంత కలెక్టర్.

అనంతపురంలో బాలింత మృతిపై ఆందోళనకు దిగిన బంధువులకు.. ఆ జిల్లా కలెక్టర్ బాసటగా నిలిచారు. ప్రభుత్వాసుపత్రిలో బాలింత మరణంపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోను ఆదేశించారు. బాధితులను ఆదుకోవాలని చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆర్డీవో కూర్మనాథ్, ఇతర ఉన్నతాధికారులు.. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు విచారణ చేసేందుకు సమయం లేదని నచ్చజెప్పారు. సోమవారం ఉదయాన్నే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details