చంద్రయాన్-2 విజయవంతం కావటంపై విద్యార్థులు తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావటంతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ..భారతదేశానికి అనుగుణంగా నినాదాలు చేశారు. భారతదేశ కీర్తి, ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో మారుమోగాయని విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
చంద్రయాన్-2 విజయవంతంపై విద్యార్థుల ర్యాలీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావటంపై ఆనందం వ్యక్తం చేశారు.
విద్యార్థులు