ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కురుబల సంక్షేమానికి కృషి చేస్తా'

కురుబల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్ పర్సన్ సవిత చెప్పారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

By

Published : Feb 18, 2019, 6:32 PM IST

chairman

రాష్ట్ర కురుబ కార్పోరేషన్ ఛైర్మన్
కురుబల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్ పర్సన్ సవిత చెప్పారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆమె మాట్లాడారు. 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్​కు చైర్ పర్సన్​గా నియమించడం.. తన బాధ్యతను పెంచిందన్నారు. తెదేపా నాయకులు , కురుబ నాయకులు ఆమెను సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details